లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కరవు ప్రాంతాల్లో చెరువులు కాల్వలతో అనుసంధానం-సీఎం జగన్
CM Jagan Review : ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్(EAP)పై సీఎం జగన్ శుక్రవారం సమీక్షించారు. న్యూడెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కో- ఆపరేషన్ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, కేఎఫ్బీ బ్యాంకుల ఆర్థికసాయంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులను సీఎం జగన్ సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టులకు రూ. 25,497.28 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈఏపీ ప్రాజెక్టులను నిర్దేశించిన సమయంలోగా
2022 ఆసియాకప్ ఎక్కువసార్లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా?
జెంటిల్మన్ గేమ్ క్రికెట్కు కేరాఫ్గా నిలిచే ఆసియాలో అసలు సిసలు ఛాంపియన్ ఎవరో తేల్చే ఆసియాకప్కు టైమ్ దగ్గరపడుతోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
దుబాయ్: ఆసియా...