లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

కరవు ప్రాంతాల్లో చెరువులు కాల్వలతో అనుసంధానం-సీఎం జగన్

CM Jagan Review : ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌(EAP)పై సీఎం జగన్ శుక్రవారం సమీక్షించారు.  న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో- ఆపరేషన్‌ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల ఆర్థికసాయంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులను సీఎం జగన్ సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టులకు రూ. 25,497.28 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.  ఈ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ఈఏపీ ప్రాజెక్టులను నిర్దేశించిన సమయంలోగా
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

2022 ఆసియాకప్‌ ఎక్కువసార్లు గెలిచిన టీమ్‌ ఏదో తెలుసా?

జెంటిల్మన్‌ గేమ్‌ క్రికెట్‌కు కేరాఫ్‌గా నిలిచే ఆసియాలో అసలు సిసలు ఛాంపియన్‌ ఎవరో తేల్చే ఆసియాకప్‌కు టైమ్‌ దగ్గరపడుతోంది. ఆగస్ట్‌ 27 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దుబాయ్‌: ఆసియా...

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement