లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఐఐఓపీఆర్లో సైంటిఫిక్ పోస్టులు, అర్హతలివే!
ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్(ఐఐఓపీఆర్) సంస్థ పలోడ్-తిరువనంతపురం, పెదవేగి-పశ్చిమగోదావరి(ఏపీ)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఎస్సీ,బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్ పరీక్ష అర్హత సాధించాలి. అభ్యర్ధులను రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వివరాలు.. ★ కేరళ, తిరువనంతపురం, పలోడ్ ఖాళీల వివరాలు 1) సీనియర్ రీసెర్చ్
దళితులపై కేసీఆర్ ది దొంగప్రేమ, వికారాబాద్ ఎమ్మెల్యే చేస్తున్నదేంటి? టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వికారాబాద్ లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించిన వైఎస్ షర్మిల, తెలంగాణా ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ పై అలాగే స్థానిక ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులంటే కేసీఆర్ కు దొంగ ప్రేమని, దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి, మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆదివాసీలను మోసం చేయడానికి ఆదివాసి బంధు అంటూ కొత్త రాగం అందుకున్నాడు అంటూ