లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

5 గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నందుకు ₹225 కోట్ల నష్టం, బాప్‌ రే!

Bengaluru IT Firms Lose: బెంగళూరు అంటే సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా. మన దేశ ఐటీ హబ్‌ ఆ నగరం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఓ వెలుగు వెలుగుతుంటారక్కడ. ఇది ఒకవైపు. రెండోవైపు చూస్తే.. నిత్యం వర్షం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు. ఆఫీసుకు చేరాలంటే గంటల కొద్దీ ఆ ట్రాఫిక్‌లో అగచాట్లు. ఇక అసలు విషయానికి వద్దాం. గత నెల (ఆగస్టు) 30న, బెంగళూరు ఇన్ఫర్మేషనల్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల ఉద్యోగులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోయి
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Vinayaka Chavithi 2022: గణేశ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఉత్తమ సమయం ఎప్పుడో తెలుసా?

భారతదేశంలో అత్యంత జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయకుడి జన్మదినాన్ని పురుష్కరించుకుని వినాయక చవితిని జరుపుకుంటారు. ఇది 10 రోజుల పాటు అత్యంత వైభవంగా మరియు ఉల్లాసంగా జరుపుకునే పండుగ. ఈ రోజుల్లో గణేశుడు భూమిని దయచేస్తాడని మరియు తన భక్తులకు ఆనందం, జ్ఞానం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఈ సంవత్సరం వినాయక చవితి 2022 ఆగస్టు 31 న జరుపుకుంటారు. వినాయకుని అనుగ్రహంతో జీవితంలో ఆటంకాలు తొలగిపోయి జీవితం సుభిక్షంగా ఉంటుంది. వినాయక

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement