లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
5 గంటలు ట్రాఫిక్లో చిక్కుకున్నందుకు ₹225 కోట్ల నష్టం, బాప్ రే!
Bengaluru IT Firms Lose: బెంగళూరు అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. మన దేశ ఐటీ హబ్ ఆ నగరం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓ వెలుగు వెలుగుతుంటారక్కడ. ఇది ఒకవైపు. రెండోవైపు చూస్తే.. నిత్యం వర్షం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు. ఆఫీసుకు చేరాలంటే గంటల కొద్దీ ఆ ట్రాఫిక్లో అగచాట్లు. ఇక అసలు విషయానికి వద్దాం. గత నెల (ఆగస్టు) 30న, బెంగళూరు ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల ఉద్యోగులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయి
Vinayaka Chavithi 2022: గణేశ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఉత్తమ సమయం ఎప్పుడో తెలుసా?
భారతదేశంలో అత్యంత జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయకుడి జన్మదినాన్ని పురుష్కరించుకుని వినాయక చవితిని జరుపుకుంటారు. ఇది 10 రోజుల పాటు అత్యంత వైభవంగా మరియు ఉల్లాసంగా జరుపుకునే పండుగ. ఈ రోజుల్లో గణేశుడు భూమిని దయచేస్తాడని మరియు తన భక్తులకు ఆనందం, జ్ఞానం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఈ సంవత్సరం వినాయక చవితి 2022 ఆగస్టు 31 న జరుపుకుంటారు. వినాయకుని అనుగ్రహంతో జీవితంలో ఆటంకాలు తొలగిపోయి జీవితం సుభిక్షంగా ఉంటుంది. వినాయక