లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

తులసిని ఛీ కొట్టి వెళ్ళిన సామ్రాట్- పార్టీ చేసుకుంటున్న నందు, లాస్య

సామ్రాట్ తులసి మీద అరుస్తూ ఉంటాడు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావ్ అని అనసూయ అంటే మా ఆంటీని అపార్థం చేసుకుంటున్నారని అంకిత అంటుంది. కానీ వాళ్ళ మాటలు సామ్రాట్ వినేందుకు ఒప్పుకోడు. ఇప్పుడిప్పుడే సరిగా అర్థం చేసుకుంటున్నాను, నాతో బిజినెస్ పార్టనర్షిప్ తెంచుకుంటున్నటు సింపుల్ గా ఒక మెసేజ్ పెట్టి ఊరుకుంది నేను తనకి ఇచ్చిన గౌరవానికి ఇలాగేనా ప్రవర్తించేది. కనీసం ఫోన్ చేసి అయినా మాట్లాడొచ్చు కదా. నాతో పార్టనర్షిప్ ఇష్టం లేకపోతే ఇలా
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు టీఏసీ నివేదిక, ఏమంటుందంటే?

Srisailam Project: తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ రూపకల్పనకు అనుసరించిన విధానాలను తెలియజేయాలంటూ పలుమార్లు కోరగా... తాజాగా సాంకేతిక సలహా కమిటీ - 58వ సమావేశం నివేదకను అందజేసింది. కానీ తెలంగాణ నీటి పారుదల శాఖ తాము కోరుతున్న సమాచారం అది కాదని కృష్ణా బోర్డుకు నివేదించినట్లు తెలస్తోంది. జలాశయాల నిర్వహణ కమిటీ శ్రైశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ ను మరోమారు రూపొందిస్తూ... డ్రాఫ్ట్స్ నివేదికను తయారు చేయడం తెలిసిందే. ఇందులో

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement