లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కామన్ మ్యాన్ కేటగిరీలో ఆదిరెడ్డి ఎంట్రీ – ఎవరితడు?
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు. ఇదిలా
ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లాల మధ్య బ్రిడ్జి నిర్మాణం కోసం కీలక ముందడుగు
Karimnagar: ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ ఉన్న వంతెన వర్షాకాలం మొదలవగానే వరదలకు గురై రాకపోకలకు అంతరాయం కలగడం సర్వసాధారణంగా మారింది. ఇక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన.. గోదావరి నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈమధ్య టెండర్ పూర్తయింది. మొదట రూ.100 కోట్లతో పైవంతెన నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు.. తరువాత 2022-23 అదనపు బడ్జెట్ లో రూ.164 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇందుకోసం పరిపాలన అనుమతి