లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

విశాఖే రాజధాని- ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే ఊరుకోం-ఏయూ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కోరుతూ రైతులు అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రపై ఉత్తరాంధ్రలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తారంధ్రకు రాజధాని రావడం మీకు ఇష్టం లేదా అన్నట్లుగా అక్కడి ప్రజలు అమరావతి రైతుల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ పాదయాత్ర వ్యతిరేకం కాదని చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల మధ్యలో ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలోని హిందీ భవన్ లో నిర్వహించిన బోయి భీమన్న జయంతి కార్యక్రమంలో ప్రసంగం చేసిన
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

A

ప్రధానమైన టోర్నీల్లో కీలకమైన మ్యాచులు ఓడిపోవడం ఇటీవల టీమిండియాకు అలవాటుగా మారింది. ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టే భారత్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం తడబడుతోంది. ముఖ్యమైన మ్యాచులను కోల్పోయి కప్ సాధించే అవకాశాలను పొగొట్టుకుంటోంది. ఇదే ఆటతీరుతో అంతకుముందు 2021 టీ20 ప్రపంచకప్, ఇప్పుడు ఆసియా కప్‌లను దూరం చేసుకుంది. దీనిపై భారత జట్టు సీనియర్ ఆటగాడు వసీం జాఫర్ తన ఆలోచనలను పంచుకున్నారు.  ప్రధాన టోర్నమెంట్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని.. దాన్ని తట్టుకుని రాణించడంలో టీమిండియా విఫలమవుతోందని

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement