లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇటీవల వచ్చిన వరదలు మరిచిపోకముందే.. గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మళ్లీ భయపెట్టిస్తోంది.భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరిగింది. ప్రస్తుత నీటిమట్టం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఒకే వేదికపై మోదీ.. పుతిన్‌.. జిన్‌పింగ్‌ : ఫేస్ టు ఫేస్ – అదే...

షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సభ్య దేశాల అగ్రనేతల శిఖరాగ్ర సదస్సు గురువారం ప్రారంభం కానుంది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో ఈ సదస్సులో కీలక నేతలు ముఖా ముఖి సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. భారత ప్రధాని మోదీ, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒకే వేదికను పంచుకోనుండడం ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకత. కొవిడ్‌ విజృంభణ

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement