లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇటీవల వచ్చిన వరదలు మరిచిపోకముందే.. గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మళ్లీ భయపెట్టిస్తోంది.భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరిగింది. ప్రస్తుత నీటిమట్టం...
ఒకే వేదికపై మోదీ.. పుతిన్.. జిన్పింగ్ : ఫేస్ టు ఫేస్ – అదే...
షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సభ్య దేశాల అగ్రనేతల శిఖరాగ్ర సదస్సు గురువారం ప్రారంభం కానుంది. ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో ఈ సదస్సులో కీలక నేతలు ముఖా ముఖి సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. భారత ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే వేదికను పంచుకోనుండడం ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకత. కొవిడ్ విజృంభణ