లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Hot Water Health Benefits: అధిక వేడి నీరు ఆరోగ్యానికి హానికరమా? మీరు గోరువెచ్చని...

ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖం కడుక్కుని ఒక గ్లాసు వేడినీళ్లు తాగడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదని మన పెద్దల నుండి విన్నాము. ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ప్రక్రియలు మనకు తెలియకుండానే నయం అవుతాయి. జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియను బలపరుస్తుంది. గోరువెచ్చని నీరు ప్రేగులను బిగుతుగా చేసి శరీరంలోని జీవక్రియ మరియు వ్యర్థాలను తగ్గిస్తుంది
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Bandi Sanjay : పెద్దలకు చెప్పులు అందించడం భారతీయత – టీఆర్ఎస్ విమర్శలకు...

  Bandi Sanjay :  ఉజ్జయిని మహంకాళీ అలయం ఎదుట అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించిన వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై విరుచుకుపడుతున్నారు. గులామ్ గిరీ చేస్తున్నారని.. గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు.దీనిపై బండి సంజయ్ స్పందించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద,గురుతుల్యుడు కేంద్ర హోంమంత్రివర్యులకు వయస్సులో

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement