లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
చట్ట సభల్లో దుర్భాషలాడడం ఓ ట్రెండ్ గా మారిపోయింది- వెంకయ్య నాయుడు
Venkaiah Naidu : పత్రికలు, విద్య, వైద్యం ఓ మిషన్ కోసం నడిచేవని, ఇప్పుడు కమిషన్ కోసం నడుస్తున్నట్లుగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీలో పర్యటిస్తున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో మిత్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులను ఆయన కలిశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్యలో ఉండి పని చేయటం అంటే తనకు ఇష్టమన్నారు. ఉప రాష్ట్రపతిగా
కోలమూరు లో కేంద్రమంత్రి చౌహన్
భారతీయ జనతా పార్టీ కోలమూరు గ్రామం లో స్థానిక ఎస్సీ కాలనీ లో బిజెపి నాయకులు ఉందుర్తి సుశ్వేశ్వర్రావు ఇంటివద్ధ జరిగిన "అవసరాల రామారావు శక్తి కేంద్ర" ప్రముఖుల సమావేశం లో కేంద్ర...