లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Bigg Boss Telugu 6 Voting: ఆ కంటెస్టెంట్స్ కు ఒక్కసారిగా తగ్గిన ఓట్లు.....
బిగ్ బాస్ షో లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. గత రెండు వారాలు అయితే కాస్త నెమ్మదిగా కొనసాగిన బిగ్ బాస్ ఈసారి మాత్రం ఒక్కసారిగా ఊపందుకుంది. రేటింగ్స్ కూడా గత వారం నుంచి పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈసారి హౌస్ లో నుంచి వెళ్లిపోయే కంటెస్టెంట్స్ లిస్టు కూడా గట్టిగానే వైరల్ అయింది. ఊహించిన విధంగా బిగ్ బాస్ ఒకరిని బయటికి పంపే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో కొనసాగిన వారిలో
ఆ ఇద్దరికీ ఢిల్లీ పిలుపు: ఆ సమస్యలపై ఆలస్యంగానైనా – కదిలిన కేంద్రం
అమరావతి: విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటోన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఏపీ పునర్విభజన చట్టంపై సమీక్ష నిర్వహించనుంది. విభజన చోటు చేసుకున్న ఎనిమిది సంవత్సరాల తరువాత- కొన్ని కీలక అంశాలను పరిష్కరించడానికి కసరత్తు మొదలు పెట్టింది. 9, 10 షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలతో పాటు- ఈ యాక్ట్ కింద రెండు తెలుగు రాష్ట్రాలకు మంజూరు చేయాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించనుంది. ఏపీ పునర్విభజన చట్టం ఆమోదం పొంది ఎనిమిది సంవత్సరాలు