లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మరో రెండు రోజులు కుండపోత – ఏపీ, తెలంగాణలకు ఐఎండీ రెయిన్ అలర్ట్
Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. మరో రెండు నుంచి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమ మధ్య, దానిని
కేసీఆర్ సర్కారు అంతానికే ఇదంతా: ఈటల రాజేందర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి రక్షక్ వాహనంలో ఆయనను తీసుకెళ్లారు. తన వాహనంలో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లడంపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి కదా? అని అడగినా.. పోలీసులు సమాధానం చెప్పట్లేదన్నారు . పార్టీ ఆఫీస్ దగ్గరకు వెళ్తానని చెప్పినా వినకుండా పోలీసులు