లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఈ వీడియో గేమ్ ఎంత బాగా ఆడితే, మీ కంటి చూపు అంత బాగున్నట్టు...
చాలా మంది డాక్టర్లు కామన్ గా చెప్పే మాట.. ఎక్కువ సేపు టీవీ, స్మార్ట్ ఫోన్ చూడటం మూలంగా కంటి సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవును.. ఈ రోజుల్లో పిల్లలు గంటల తరబడి టీవీల్లో కార్టూన్ ఛానెల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కంప్యూటర్లలో జోరుగా వీడియో గేమ్స్ ఆడుతారు. ఒక్కోసారి ఎక్కువ సేపు ఆ స్క్రీన్లను చూడటం వల్ల పిల్లలకు ఐ సైట్ తో పాటు మానసిన ఇబ్బందులు కూడా ఎదురవ్వుతాయి. అయితే, జపాన్
ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం – మంత్రి ఆర్కే రోజా
ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం - మంత్రి ఆర్కే రోజా