లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Diwali 2022: లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే.. దీపావళికి ఈ సమయానికి పూజించండి
Diwali 2022: ఉత్సాహంతో గొప్పగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి ఒక శుభప్రదమైన హిందూ పండుగ. కార్తీక మాసంలోని అమావాస్య నాడు వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం దసరా వేడుకల 20 రోజుల తర్వాత వస్తుంది. ధంతేరస్ నుండి భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పండుగను జరుపుకోవడానికి చాలా రోజుల ముందుగానే సన్నాహాలు ప్రారంభమవుతాయి. దీపావళి గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి: ఐదు రోజుల పండుగ
మహేష్ భట్పై కంగనా ఫైర్, ఆ పేరు ఎందుకు మార్చుకున్నాడంటూ కామెంట్స్!
కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. తాను చెప్పాలనుకున్న ఏ విషయాన్ని అయినా సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఎవరో.. ఎదో.. అనుకుంటారని ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఎంత పెద్ద వివాదమైనా పర్వాలేదు. తాను మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ లో వివాదం అంటే తొలుత గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఇప్పటికే ఎన్నో అంశాల్లో విదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పింది. మహేష్ భట్