లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

నిండు అసెంబ్లీలో మంత్రి విడదల రజినిపై టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలతో..!!

అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండోరోజు రసవత్తరంగా సాగుతున్నాయి. తొలి రోజు సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ ఇవ్వాళ సభకు హాజరయ్యారు. చర్చల్లో పాల్గొన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 16 వైద్య కళాశాలలపై చర్చ వాడివేడిగా సాగింది. అధికార- ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయిదేళ్ల టీడీపీ హయాంలో చోటు చేసుకున్న తప్పులను మంత్రులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రస్తావించారు. టీడీపీ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

గర్భిణులు, పాలిచ్చే తల్లులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి

కొన్ని రకాల ఆహారాలు చాలా పోషకాలను కలిగి ఉంటాయి. వాటిని సాధారణ వ్యక్తులు కన్నా కాబోయే తల్లులు, పాలిచ్చే తల్లులు తినడం చాలా ముఖ్యం. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పాలిచ్చే తల్లులకు, గర్బిణిలకు ఎక్కువ...

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement