లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?
Updated: Tuesday, September 20, 2022, 10:50 [IST] దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసినదే. సెప్టెంబర్ 9న జరిగిన ప్రపంచ విద్యుత్ వాహన దినోత్సవం (World EV Day) సందర్భంగా టాటా టియాగో ఈవీ ప్రకటనతో టాటా మోటార్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది టాటా నుండి రాబోయే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా మార్కట్లో సంచలనం సృష్టించనుంది. Recommended Video
Kangana:
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాస్పద కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయానైన్నా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటుంది. తాజాగా మరోసారి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పరువు తీసుకుంది కంగనా. అసలు విషయంలోకి వస్తే.. శుక్రవారం నాడు భారీ అంచనాల మధ్య విడుదలైన 'బ్రహ్మాస్త్ర' సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రిలీజ్ కి ముందు వచ్చిన హైప్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.