లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

Updated: Tuesday, September 20, 2022, 10:50 [IST] దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసినదే. సెప్టెంబర్ 9న జరిగిన ప్రపంచ విద్యుత్ వాహన దినోత్సవం (World EV Day) సందర్భంగా టాటా టియాగో ఈవీ ప్రకటనతో టాటా మోటార్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది టాటా నుండి రాబోయే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా మార్కట్లో సంచలనం సృష్టించనుంది. Recommended Video
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Kangana:

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాస్పద కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయానైన్నా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటుంది. తాజాగా మరోసారి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పరువు తీసుకుంది కంగనా. అసలు విషయంలోకి వస్తే.. శుక్రవారం నాడు భారీ అంచనాల మధ్య విడుదలైన 'బ్రహ్మాస్త్ర' సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.  రిలీజ్ కి ముందు వచ్చిన హైప్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement