లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం.. ఎందుకంటే..
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Monday, September 19, 2022, 13:23 [IST] Indian Railways: భారతీయ రైల్వేలు సమయానికి ప్రయాణించటం అనేది సాధారణమైన విషయం కాదు. అనేక సార్లు రైళ్లు కేటాయించిన సమయం కంటే ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. ఇలాంటి సందర్భంలో రైల్వే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఉచితంగా ఆహారం.. భారతీయ రైల్వేలోని రాజధాని, శతాబ్ది, దురంతో ప్రయాణీకులకు
మునుగోడును వదిలిపెట్టని కేఏ పాల్.. అక్కడ యువతకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారుగా!!
కే ఏ పాల్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. రాజకీయాలలో నవ్వుల పువ్వులు పూయించే కేఏ పాల్ ఏం చేసినా ఒక సంచలనమే. అయితే ఇటీవల కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ రద్దు చేస్తున్నట్టుగా, నిష్క్రియ పార్టీల జాబితాలో చేర్చినట్టుగా భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కె ఏ పాల్ పేరు మళ్లీ తెర మీదికి వచ్చింది. అయితే తన పార్టీ రద్దు కాలేదని ప్రజాశాంతి పార్టీ రద్దయిందని