లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ, పీఎస్ కు దగ్గర్లోనే మృతదేహం!
Hyderabad: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిందో భార్య. అనంతరం పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో మృతదేహాన్ని పడేసి పారిపోయింది. తాజాగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. లంగర్ హౌస్ కి చెందిన షేక్ ఫరీద్.. తన భార్యతో కలిసి జవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తరచుగా అతడిని కలుస్తూ.. వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
జగనన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం-DNR
జగనన్న సంక్షేమ పథకాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారాయని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.ఈ రోజు మండవల్లి మండలం పులపర్రు గ్రామ సచివాలయ పరిధిలో 143 వ రోజు...