లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
| బీజేపీ అత్యున్నత బోర్డులో తెలంగాణ నేతకు స్థానం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ పార్లమెంటరీ బోర్డులో సీనియర్ల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. పార్లమెంటరీ బోర్డు నుంచి పార్టీ సీనియర్ నాయకులైన...
జనం ఎక్కడా తగ్గట్లా, రూ.లక్షల కోట్లను ఈజీగా ఖర్చు చేస్తున్నారు
Economic Recovery: మన దేశంలో కన్జంప్షన్లో (వినియోగం లేదా వస్తు కొనుగోళ్లు) వృద్ధి కనిపిస్తోంది. ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే, వస్తు కొనుగోళ్ల మీద జనం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెరుడుతున్నారు. ఆహారం, పానీయాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలకు ఇది గుడ్ న్యూస్. కొవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గి ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటున్న నేపథ్యంలో, దేశంలో క్రెడిట్ కార్డ్ & యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపులు బాగా పెరుగుతున్నాయి. కన్జంప్షన్లో వృద్ధికి ఇది నిదర్శనం.