లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
BSE500 చప్పగా సాగినా, ఈ వారంలో ఈ 14 స్టాక్స్ ఇరగదీశాయి
Stock Market: ఈ వారంలో BSE500తో కేవలం 0.34 శాతం పెరిగి, 24,232 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ కన్సాలిడేట్ అయినప్పటికీ, BSE500లోని 14 కౌంటర్లు మాత్రం తమ పెట్టుబడిదారులకు రెండంకెల రాబడిని అందించాయి. ఈ 14 పేర్ల ప్యాక్లో టాటా టెలీ సర్వీసెస్ ముందుంది. క్రితం వారంలోని రూ.93.85 నుంచి 43.63 శాతం పెరిగి రూ.134.80కి చేరుకుంది, BSE500 టాప్ గెయినర్గా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కంపెనీ కనీసం గత 15 త్రైమాసికాలుగా
15 రోజుల బ్యాటరీ లైఫ్తో ‘Fitshot Axis’ స్మార్ట్వాచ్ విడుదల!
| Published: Friday, September 23, 2022, 13:02 [IST] ప్రముఖ స్మార్ట్ వేరబుల్స్ బ్రాండ్ Fitshot.. భారత్లో గొప్ప ఫీచర్లతో కొత్త స్మార్ట్వాచ్ను విడుదల చేసింది. 'Fitshot Axis' పేరుతో ఈ స్మార్ట్వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఈ స్మార్ట్వాచ్లో డిజిటల్ కంపాస్, హై-రిజల్యూషన్ డిస్ప్లే, 100కి పైగా వాచ్ ఫేస్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, 125కిపైగా స్పోర్ట్స్ మోడ్లు, SpO2, హార్ట్ రేట్ మరియు VO2 మాక్స్ మానిటరింగ్ కూడా