లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
షర్ట్ లేకుండా మహేశ్.. ఎన్నడూ చూడని లుక్లో అదుర్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సరికొత్త లుక్లో దర్శనమిచ్చాడు. గుబురు గడ్డంతో పాటు చొక్కా లేకుండా దర్శనమిచ్చిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను మహేశ్ సతీమణి...
అద్భుత ఫీచర్లతో HiSense కంపెనీ నుంచి స్మార్ట్టీవీలు విడుదల!
| Published: Sunday, September 25, 2022, 8:00 [IST] గ్లోబల్ టీవీ బ్రాండ్ HiSense భారతదేశంలో తమ ఉత్పత్తుల్ని క్రమంగా విస్తరింప చేస్తోంది. తాజాగా, మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వాటిలో రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీ లైనప్ U7H TV కు చెందినవి కాగా, మరొకటి A7H టోర్నాడో 2.0 TV సిరీస్ నుంచి వస్తోంది.U7H TV సిరీస్కు చెందిన టీవీలు డాల్బీ విజన్ IQకి మద్దతుతో 4K 120Hz