లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Khairatabad Ganesh : బై బై గణేశా, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపయ్య

Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎంతో ఘనంగా జరిగిన బడా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ముగిసింది. భక్తుల కోలాహాలం మధ్య ఎంతో శోభాయమానంగా శోభాయాత్ర జరిగింది.  ఖైరతాబాద్ పంచముఖ మహా గణపయ్య తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకుని ఇవాళ నిమజ్జనానికి తరలివచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నం. 4 వద్ద బడా గణేశ్ నిమజ్జనం పూర్తి అయింది.
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

తిరుమలలో ప్రతి సోమవారం నిర్వహించే ఆ సేవను రద్దు చేసిన టీటీడీ, ఎందుకంటే !

Chaturdasa Kalasa Visesha Pooja at Tirumala: తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం 12-0 9-2022 రోజున 89,793 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 30,254 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.47 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement