లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Khairatabad Ganesh : బై బై గణేశా, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపయ్య
Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎంతో ఘనంగా జరిగిన బడా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ముగిసింది. భక్తుల కోలాహాలం మధ్య ఎంతో శోభాయమానంగా శోభాయాత్ర జరిగింది. ఖైరతాబాద్ పంచముఖ మహా గణపయ్య తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకుని ఇవాళ నిమజ్జనానికి తరలివచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నం. 4 వద్ద బడా గణేశ్ నిమజ్జనం పూర్తి అయింది.
తిరుమలలో ప్రతి సోమవారం నిర్వహించే ఆ సేవను రద్దు చేసిన టీటీడీ, ఎందుకంటే !
Chaturdasa Kalasa Visesha Pooja at Tirumala: తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం 12-0 9-2022 రోజున 89,793 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 30,254 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.47 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా