లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మొన్న బాత్రూమ్ వీడియోలు – ఇప్పుడు స్టూడెంట్స్ సూసైడ్: యూనివర్శిటీలో రచ్చరచ్చ
చండీగఢ్: మొన్నటికి మొన్న పంజాబ్ చండీగఢ్ యూనివర్శిటీలో విద్యర్థినులు స్నానం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వీడియోలను చిత్రీకరించిన ఓ విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేసిన ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకంపనలు ఇంకా సద్దుమణగట్లేదు.అదే సమయంలో పంజాబ్కే చెందిన మరో యూనివర్శిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులు ఆత్మహత్యకు
ఇటు ఈవెంట్లు.. అటు వేరియంట్లు…హైదరాబాద్లో డేంజర్ సిగ్నల్స్
ఇటు ఈవెంట్లు.. అటు వేరియంట్లు...హైదరాబాద్లో డేంజర్ సిగ్నల్స్