లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Sister: అక్క మొగుడిని వెంటాడి చంపిన బావమరిది, భార్య కోసం వెళితే ప్రాణం పోయింది,...
చెన్నై/ రాణిపేట్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు వివాహం చేసుకుని సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అయినా దంపతులకు పిల్లలు పుట్టలేదు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పదేపదే భార్య పుట్టింటికి వెళ్లి నెల రోజులు ఉండటం, తరువాత భర్త ఇంటికి తిరిగి వెళ్లడం చేస్తోంది. ఇటీవల భర్తతో గొడవపడిన మహిళ ఆమె పుట్టింటికి వెళ్లిపోయి భర్త వైపు కన్నెత్తికూడా చూడలేదు. తన భార్య విషయం
పసిడి ధరల్లో అనూహ్య పరిణామం: సడన్గా..!!
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Wednesday, September 14, 2022, 10:25 [IST] ముంబై: అనూహ్యంగా రెండు రోజుల పాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కనిపించాయి. ఇవ్వాళ వాటి రేట్లు స్వల్పంగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో 22 క్యారెట్ల, 24 క్యారెట్లల బంగారం ధరల ట్రేడింగ్ దాదాపు ఫ్లాట్గా కనిపించింది. రూ. 10