లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Sister: అక్క మొగుడిని వెంటాడి చంపిన బావమరిది, భార్య కోసం వెళితే ప్రాణం పోయింది,...

చెన్నై/ రాణిపేట్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు వివాహం చేసుకుని సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అయినా దంపతులకు పిల్లలు పుట్టలేదు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పదేపదే భార్య పుట్టింటికి వెళ్లి నెల రోజులు ఉండటం, తరువాత భర్త ఇంటికి తిరిగి వెళ్లడం చేస్తోంది. ఇటీవల భర్తతో గొడవపడిన మహిళ ఆమె పుట్టింటికి వెళ్లిపోయి భర్త వైపు కన్నెత్తికూడా చూడలేదు. తన భార్య విషయం
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

పసిడి ధరల్లో అనూహ్య పరిణామం: సడన్‌గా..!!

For Quick Alerts Subscribe Now   For Quick Alerts ALLOW NOTIFICATIONS   | Published: Wednesday, September 14, 2022, 10:25 [IST] ముంబై: అనూహ్యంగా రెండు రోజుల పాటు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కనిపించాయి. ఇవ్వాళ వాటి రేట్లు స్వల్పంగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్ల, 24 క్యారెట్లల బంగారం ధరల ట్రేడింగ్ దాదాపు ఫ్లాట్‌గా కనిపించింది. రూ. 10

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement