లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఏబీపీ దేశం ప్రయత్నం, టీఎస్ఆర్టీసీ కొత్త బస్ సర్వీస్లు – వెంటనే స్పందించిన సజ్జనార్
ఏబీపీ దేశం చేసిన ఓ కథనం తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కారణం అయింది. వినూత్న రీతిలో చేసిన ఆ ట్రావెల్ వ్లాగ్స్, సదరు మార్గంలో బస్సులు నడపడం ఎంత ప్రాధాన్యమో ఆర్టీసీ గుర్తించింది. ఆ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పొచ్చెర, కుంటాల జలపాతాలకు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి శని, ఆదివారాల్లో సూపర్ లగ్జరీ బస్సు, నిజామాబాద్, నిర్మల్ నుంచి ఆదివారం ఎక్స్ ప్రెస్ బస్సులను రెండు జలపాతాలకు
వెంకటగిరి పోలేరమ్మ జాతర తేదీలు ఖరారు..
నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు