లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కేఏ పాల్ కు షాకిచ్చిన ఈసీ.. ప్రజాశాంతి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు; పాపం పాల్!!
కేఏ పాల్ కు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళంతా పాపం పాల్ అంటూ ఆయనపైన ఆసక్తికర చర్చ చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేని వ్యక్తి కేఏ పాల్. సొంత పార్టీ పెట్టి ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేస్తారు. 2019లో ఏపీకే పరిమితమైన కేఏ పాల్ తనకు అవకాశం
దళిత హక్కుల పోరాట సమితి డైరీ ఆవిష్కరణ
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా దళిత హక్కుల పోరాట సమితి డైరీ ఆవిష్కరణ
దళిత హక్కుల పోరాట సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి 2023 డైరీ ని కాకినాడ జిల్లా కలెక్టర్...