లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
నెల్లూరు వైఎస్సార్సీపీలో ముదిరిన విభేదాలు…నేతల బహిరంగ విమర్శలు
నెల్లూరు వైసీపీలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. పార్టీలో తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపిస్తుంటే, అనిల్ తమను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అనిల్ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరులో వైసీపీ...
అక్కడ కరోనా సెవెంత్ వేవ్, ప్రధానికీ పాజిటివ్ – స్కూల్స్ అన్నీ బంద్
జపాన్ ప్రధాని ఫుమియో కిషిద కరోనా బారిన పడ్డారు.
జపాన్లో పెరుగుతున్న కేసులు..
ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. జపాన్లో ఇటీవలే పాజిటివిటీ రేటు పెరిగింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు...