లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
సీయూఈటీలో జేఈఈ, నీట్ విలీనంపై యూజీసీ కీలక ప్రకటన
సాంకేతిక అవరోధాలు సీయూఈటీలో జేఈఈ, నీట్ విలీన ప్రతిపాదనలపై ప్రభావం చూపవని యూజీసీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) తొలిదశలో ఎదురైన సాంకేతిక లోపాలు జేఈఈ,...
వైఎస్సార్ వదిలిన బాణాన్ని; మాటలతో చీల్చి చెండాడుతున్న వైఎస్ షర్మిల!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ పాలన పై తనదైన శైలిలో నిప్పులు చెరుగుతూ ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తున్న షర్మిల నియోజకవర్గ ఎమ్మెల్యే లను టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పై ప్రశ్నిస్తున్నారు. ప్రజలు అవకాశం ఇస్తే ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం; ఎనిమిదేళ్లుగా ఆడిందే ఆట; మోసగాడు కేసీఆర్: వైఎస్ షర్మిల ధ్వజం తాజాగా