లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఇండియా ఎకానమీని విశ్వసించిన నిఖార్సైన వ్యాపారవేత్త – మిస్త్రీకి ప్రధాని నివాళి

Cyrus Mistry demise: టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణించారని తెలియడంతో వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారు ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలియడం దిగ్భ్రాంతికి గురైంది. భారత ఆర్థిక, వాణిజ్య రంగాలు ఓ దార్శనికుడిని కోల్పోయాయని ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఆనంద్‌ మహీంద్రా సహా ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. The untimely demise of Shri
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

విశాఖ నుంచి ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా టూర్ ప్యాకేజ్‌

విశాఖ నుంచి ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా టూర్ ప్యాకేజ్‌ ఈ వ‌ర్షాకాలంలో ఎక్క‌డికైనా కుటుంబ స‌మేతంగా యాత్ర‌కు వెళ్లాల‌నుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం స‌రికొత్త ప్యాకేజీని ప్ర‌క‌టించింది. సీజ‌న్‌తో సంబంధం లేకుండా నిత్యం ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షించే ప్యాకేజీలు అందించ‌డంలో ఐఆర్‌సీటీసీ ముందుంటుంది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకుని, ఫ్లైట్‌లో సౌత్ ఇండియా టూర్ ప్యాకేజ్‌ను విడుదల చేసింది. గ‌గ‌నత‌ల‌పై విహ‌రిస్తూ.. ప‌ర్యాట‌క కేంద్రాల‌ను త‌నిపితీరా చూడాల‌ని కోరిక ఉన్న‌వారు ఇక ఆల‌స్యం చేయ‌కుండా ఈ ప్యాకేజ్ వివ‌రాల‌ను తెలుసుకోండి.

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement