లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రేవంత్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీచేస్తున్నారో తెలుసా ?
Do you know where Revanth Reddy is contesting from?
గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠాన్మరణం- ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Umesh Katti Passed Away: కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి (61) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ కత్తి మృతి చెందడంతో యావత్ రాష్ట్రం షాకైంది. ఇలా జరిగింది మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఉమేశ్ కత్తి కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఉమేశ్.. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఉన్నారు. వెంటనే చికిత్స కోసం ఉమేశ్ కత్తిని.. రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ