లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
సోనియా వారసుడెవరు – నేడే నోటిఫికేషన్ : ఆ ఇద్దరి మధ్యే పోటీ..!!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నేడు నోటీఫికేషన్ వెలువడనుంది. రెండు దశాబ్దాల తర్వాత సోనియాగాంధీ వారసుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవి నుంచి సోనియా తప్పుకోవాలని నిర్ణయించటం, ఆ తరువాత రాహుల్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు అంగీకరించకపోవటంతో ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ గురువారం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఈ నెల సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 1న
మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపబడిన సెమీ క్రిస్మస్ వేడుకలు….
సైనికులు సర్వమతాలను గౌరవించు కొనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని విజయలక్ష్మి పురం లోని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో అసోసియేషన్...