లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
పారాగ్లైడింగ్ సాహసక్రీడకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ప్రదేశాలు
పారాగ్లైడింగ్ సాహసక్రీడకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ప్రదేశాలు మీకు పారాగ్లైడింగ్ పట్ల ఆసక్తి ఉంటే భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను సందర్శించడం అస్సలు మర్చిపోవద్దు. గత కొన్నేళ్లుగా ఈ ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగుతూ వస్తోంది. అందుకు ప్రధాన కారణం సందర్శకులకు సాహస క్రీడల పట్ల క్రేజ్ పెరగడమే. పారాగ్లైడింగ్, డైవింగ్, బంగీ జంపింగ్ మొదలైన క్రీడలు గత 10-15 ఏళ్లలో ప్రాచుర్యం పొందాయి. దీంతో చాలా ప్రదేశాలు ఇలాంటి వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
డాక్టర్లు దేవుళ్ళు కాదు,వారికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది.!అర్ధం చేసుకోవాలన్న ప్రభుత్వ వైద్యుల సంఘం.!
హైదరాబాద్ : తెలంగాణలోని వైద్యులపై పత్రికలలో వివిధ రకాల వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నాయని, ఒకవేళ ఆ వార్తలు నిజమైతే వాటిని ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. సోమవారం కొన్ని పత్రికలలో వైద్యులకు జియో ట్యాగింగ్ పెట్టనున్నట్లు, జిపిఎస్ మిషిన్లు