లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఈరోజు ఆగస్టు 13 వ తేదీ 2022, ఉదయం 08:30 గంటలకు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ...
ప్రజాసంగ్రామ యాత్ర – బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు : 20 ప్రశ్నలతో..!!
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజీపీ పోరు తీవ్రమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర వేళ.. కొత్త రాజకీయం మొదలైంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. కంటోన్మెంట్ యూత్ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని..బీజేపీని ప్రశ్నిస్తూ ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పాలంటూ 20 ప్రశ్నలతో