లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

SBI: రుణ గహ్రీతలకు షాకిచ్చిన స్టేట్ బ్యాంక్.. వడ్డీ రేటు 70 బేసిస్ పాయింట్లు...

For Quick Alerts Subscribe Now   For Quick Alerts ALLOW NOTIFICATIONS   | Published: Thursday, September 15, 2022, 12:33 [IST] SBI: గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తన బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 70 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో వాటి రేట్లు వరుసగా 8.7%, 13.45%కి పెరిగింది. కొత్త
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

మేనమామ గా సీఎం జగన్ బాధ్యతతో : 44 లక్షల కుటుంబాల్లో “అమ్మఒడి”...

ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక అమ్మఒడి పథకం. విమర్శించే వారు సైం ప్రశంసించే వినూత్న కార్యక్రమం. నాడు 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన నవరత్నాల్లో అమ్మలకు తోడుగా.. చిన్నారులకు మేనమామగా అందించిన వరం. తరాన్ని..తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందంటూ బడికి వెళ్లే విద్యార్ధులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన పథకం. బాధ్యత గల ప్రభుత్వంగా చదువు మీద పెట్టే ప్రతీ పైసాను పవిత్ర పెట్టుబడిగా భావిస్తామంటూ సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీం. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement