లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Girlfriend: ఉద్యోగాల కోసం సిటీకి లవర్స్, ప్రియురాలి ఇంట్లో శవమైన ప్రేమికులు, రాత్రి ఏం...
బెంగళూరు/ఆనేకల్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి చదువుతున్న యువతి, యువకుడు తరువాత ప్రేమించుకున్నారు. ఉద్యోగం కోసం ఇద్దరూ ఐటీ హబ్ చేరుకుని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. యువతి ఉద్యోగానికి రాకపోవడం, ఫోన్ చేసినా ఆమె రిసీవ్ చెయ్యకపోవడంతో ఆమె ఫ్రెండ్ కు అనుమానం వచ్చి ఆమె ఇంటి దగ్గరకు వెళ్లారు.ఎంతసేపు పిలిచినా తలుపులు తియ్యకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు
ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించినట్లు ఇంటర్, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5