లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

పవన్ తో వైసీపీ నేత భేటీ – ఆ నియోజకవర్గంలో సీన్ మారుతోంది..!!

వచ్చే ఎన్నికలకు ఏపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని సీట్లు మరోసారి ఏపీలో కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 2019లో వైసీపీ పట్టు బిగించింది. ఇప్పుడు టీడీపీ - జనసేన అక్కడే వైసీపీని దెబ్బ కొట్టాలని భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా జనసేన..అక్కడి సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ అక్కడ పక్కా సామాజిక లెక్కలతో ముందుకు వెళ్తోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

బెంగళూరుకు అదే శాపం – హైదరాబాద్ కు వరంగా : ఇక తప్పదా..!!

దక్షిణాది సిలీకాన్ వ్యాలీ బెంగళూరు నగరం భారీ వర్షాలకు వణికిపోయింది. తిరుగులేని ఐటీ నగరంగా ఉన్న కర్ణాటక రాజధానిలో ఐటీ భవనాల్లోనూ వరద నీరు పోటెత్తింది. ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేర్కొనే ఐటీ భవనాలకు ఆక్రమించి నిర్మించినవిగా గుర్తించారు. అదే సమయంలో బెంగళూరులో వేలాది ఐటీ సంస్థలు ఉణ్నాయి. వేల కోట్ల రూపాయాల వ్యాపార లావా దేవీలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులు బెంగళూరు కేంద్రంగా ఐటీ పరిశ్రమలో పని చేస్తున్నారు.ఇందులో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement