లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా: నితీష్ కుమార్
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం మారితే బీహార్తో సహా వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్-యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ గురువారం స్పష్టం చేశారు. ఇటీవల ఆయన బీజేపీయేతర పార్టీల నేతలు కలుస్తున్న విషయం తెలిసిందే. "కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం లభిస్తే.. అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా వస్తుంది. అది ఎందుకు చేయలేకపోవడానికి కారణం లేదు' అని నితీష్ కుమార్ అన్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా
Businessman: పక్కరూమ్ లో భార్య, రియల్ ఎస్టేట్ వ్యాపారిని నరికి చంపేసి ?, దుబాయ్...
బెంగళూరు/బెళగావి: దుబాయ్ లో వ్యాపారం చేసిన వ్యక్తి డబ్బులు బాగా సంపాధించాడు. కరోనా వైరస్ దెబ్బతో దుబాయ్ నుంచి సొంత ఊరు వచ్చిన అతను తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి అతను విలాసవంతమైన భవనంలో నివాసం ఉంటున్నాడు. భార్య, పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతి దారుణంగా నరికి చంపేశారు. Actress: నేరస్తుడని తెలిసి పెళ్లి చేసుకోవాలని బాలీవుడ్ హీరోయిన్ స్కెచ్, రూ. 215 కోట్ల మహిమ