లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష
వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై సీఎంకు వివరాలందించిన అధికారులు.
2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు.2019–20 నుంచి...
జగన్, చంద్రబాబు ఎత్తుకు పైఎత్తులు-అమరావతి యాత్ర-అసెంబ్లీ బిల్లు-ఎన్టీఆర్ పేరు మార్పు !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ తెరవెనుక కదుపుతున్న పావులతో అప్రమత్తమైన టీడీపీ రైతులతో పాదయాత్ర పెట్టిస్తే.. దానికి కౌంటర్ గా మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని ప్రకటించి డైవర్షన్ పాలిటిక్స్ కు వైసీపీ తెరదీసింది. అయితే బిల్లు పెట్టే సాహసం చేయలేక సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుపై అప్పీలు చేసి సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్సార్ గా మార్చేసింది. దీంతో