లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
సీబీఎస్ఈ 12వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలు వెల్లడి
సీబీఎస్ఈ 12వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెప్టెంబరు 7న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్కార్డు ఐడీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో చూసుకోవచ్చు. రెండు మూడు రోజుల్లో 10వ తరగతి కంపార్ట్మెంట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి.. సీబీఎస్ఈ 12వ తరగతి
మోదీకి సరైనోడు వచ్చేశాడు – కేసీఆర్కు జంక్షన్ జామ్
లక్నో: దేశంలో 2024 నాటి సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలు సమాయాత్తమౌతోన్నాయి. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను చేపట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఈ యాత్రను కొనసాగిస్తోన్నారు. ఈ ఉదయం కేరళలోని అళప్పుజలో ఆయన 11వ రోజు పాదయాత్రను చేపట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3,500 కిలోమీటర్ల పాటు ఆయన కాలినడకన పర్యటించనున్నారు. 150 రోజుల పాటు 12 రాష్ట్రాల గుండా భారత్ జోడో