లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Jio నుంచి తక్కువ ధరలో డైలీ 2GB ప్లాన్ ఇదే, వ్యాలిడిటీ ఎంతంటే!
| Published: Monday, September 26, 2022, 11:08 [IST] భారతదేశంలో అత్యధిక యూజర్లను కలిగిన టెలికం కంపెనీ రిలయన్స్ Jio, నిత్యం కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను విడుదల చేస్తుంది. ఇకపోతే, భారతదేశంలో 4G లభ్యత మరియు 4G కవరేజ్ విషయానికి వస్తే రిలయన్స్ జియో మంచి 4G నెట్వర్క్ను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా అద్భుతమైన 4G నెట్వర్క్ రీచ్ని కలిగి ఉన్నందున జియో ఉత్తమ
ఆడబిడ్డలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, అక్టోబర్ 1 నుంచి కళ్యాణమస్తు పథకానికి శ్రీకారం
YSR Kalyanamastu Scheme : ఎన్నికల మేనిఫెస్టోలోని మరో కీలక హామీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబరు 1 నుంచి వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం