లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మీరు వచ్చారనే భోజనం బాగుంది: కేటీఆర్తో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, మెచ్చుకున్న మంత్రి
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పోరాటం తనకు నచ్చిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వర్సిటీ విద్యార్థులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డిమాండ్లు పరిష్కరించాలంటూ విద్యార్థులు చేసిన ఆందోళనలు పత్రికలు, టీవీల్లో చూసినట్లు
Viral video:టాయ్లెట్లో భోజనం, ప్లేయర్స్ అంటే ఇంత చిన్నచూపా..? వైరల్
సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న కొందరీ తీరు మారడం లేదు.రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. తెలిసి మరీ తప్పులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మహిళా కబడ్డీ ప్రేయర్స్ పట్ల దారుణంగా ప్రవర్తించారు. వారికి ఏకంగా టాయిలెట్లో భోజనం పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఘటన యూపీలో గల సహరంగ్ పూర్ జిల్లాలో జరిగింది. సరదు వీడియో బయటకు రావడం.. దుమారం చెలరేగడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దిగొచ్చింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. రీజనల్