లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ.. పడిపోయిన సూర్యకుమార్ స్థానం
ICC T20I Rankings: దుబాయ్ లో ఆసియా కప్ పోటీలు జరుగుతున్న సమయంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. బ్యాటింగ్ జాబితాలో ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం రెండో స్థానానికి దిగాడు. మొదటి స్థానాన్ని అదే జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మార్ క్రమ్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 4 వ స్థానానికి పడిపోయాడు. పడిపోయిన
iPhone 14 Pro: ఐఫోన్ పిచ్చితో దుబాయ్ ప్రయాణం.. రూ.40వేలు ఖర్చు చేసినప్పటికీ.. అసలేమైందంటే..
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Tuesday, September 20, 2022, 10:00 [IST] iPhone 14 Pro: ఆపిల్ కంపెనీ ఉత్పత్తులను వినియోగించేవారికి అవంటే ఎంత పిచ్చో మనందరికీ తెలుసు. అందులోనూ ఐఫోన్ వినియోగదారుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాంచ్ కాగానే వాటిని దక్కించుకోవాలని చేయని ప్రయత్నాలు ఉంవంటే నమ్మండి. తాజాగా కేరళకు చెందిన ఒక వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే