లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ప్రపంచంలోనే మొట్టమొదటి క్వీన్ ఎవరో తెలుసా? మందు కలిపే మహిళే రాజ్యమేలిందట!
First Queen in History: తొలి రాణి ఆమే.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 దాదాపు 70 ఏళ్ల పాటు బ్రిటన్ను పరిపాలించారు. రాచరిక పాలనలో ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడామె శకం ముగిసిపోయింది. అక్కడ కొత్తగా రాజు పాలన మొదలవుతుంది. ఇదంతా వినడానికి కాస్త కొత్తగానే ఉంటుంది. ఈ కాలంలోనూ రాజులు, రాణులు పరిపాలించటమేంటి..? అనుకుంటాం. కానీ...మన చరిత్రలో ఇది ఓ అధ్యాయం. ఎన్నో నాగరికతలు దాటుకుని వస్తేనే...ఇప్పుడీ స్థాయిలో సివిలైజ్డ్ సొసైటీగా ఉంటున్నాం.
బెదిరించేందుకే వచ్చారు – అమిత్ షా టూర్ పై కేటీఆర్ ఫైర్..!!
తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో నిర్వహించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విలీన వేడకలు నిర్వహించటానికి భయపడుతున్నారంటూ షా వ్యాఖ్యానించారు. ఎవరు నిర్వహించినా..లేకపోయినా కేంద్రం వీటిని కొనసాగిస్తుందని అమిత్ షా స్పష్టం చేసారు. నాడు వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కారణంగానే తెలంగాణకు రాజాకార్ల పాలన నుంచి విముక్తి లభించిందని చెప్పారు.