లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ప్రపంచంలోనే మొట్టమొదటి క్వీన్ ఎవరో తెలుసా? మందు కలిపే మహిళే రాజ్యమేలిందట!

First Queen in History:  తొలి రాణి ఆమే.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 దాదాపు 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పరిపాలించారు. రాచరిక పాలనలో ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడామె శకం ముగిసిపోయింది. అక్కడ కొత్తగా రాజు పాలన మొదలవుతుంది. ఇదంతా వినడానికి కాస్త కొత్తగానే ఉంటుంది. ఈ కాలంలోనూ రాజులు, రాణులు పరిపాలించటమేంటి..? అనుకుంటాం. కానీ...మన చరిత్రలో ఇది ఓ అధ్యాయం. ఎన్నో నాగరికతలు దాటుకుని వస్తేనే...ఇప్పుడీ స్థాయిలో సివిలైజ్డ్‌ సొసైటీగా ఉంటున్నాం.
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

బెదిరించేందుకే వచ్చారు – అమిత్ షా టూర్ పై కేటీఆర్ ఫైర్..!!

తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో నిర్వహించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విలీన వేడకలు నిర్వహించటానికి భయపడుతున్నారంటూ షా వ్యాఖ్యానించారు. ఎవరు నిర్వహించినా..లేకపోయినా కేంద్రం వీటిని కొనసాగిస్తుందని అమిత్ షా స్పష్టం చేసారు. నాడు వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కారణంగానే తెలంగాణకు రాజాకార్ల పాలన నుంచి విముక్తి లభించిందని చెప్పారు.

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement