లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
పరాయి వ్యక్తితో భార్య అఫైర్, వారి బాగోతం కనిపెట్టేసిన భర్త! చివరికి భార్య ఊహించని...
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల అక్రమ సంబంధాల కేసులు పెరిగిపోతున్నాయ్. క్షణిక సుఖాల కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఆర్మూర్ నియోజవకవర్గంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తుందన్న కారణంగా కన్న కూతురినే చంపేసింది ఓ తల్లి. తాజాగా కామారెడ్డి జిల్లా రుద్రూర్ లో అక్రమ సంబంధానికి అడ్డుతగులుతున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ భార్య. ఇలాంటి సంఘటనలు సభ్య సమాజంలో తలదించుకునేలా చేస్తున్నాయ్. అక్రమ సంబంధాల ఉబిలో పడి కట్టుకున్న వారిని కన్న