లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి
Published: Wednesday, September 14, 2022, 8:00 [IST] ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో (BYD Auto), గతేడాది భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం 'బివైడి ఇ6' (BYD e6) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అప్పటి నుండి ఇప్పటి వరకూ దేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. Recommended Video 2023 నాటికి స్మాల్
అల్పపీడన ప్రభావం…నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు!
అల్పపీడన ప్రభావం.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు!
ఉత్తర శ్రీలంకలో తీరం దాటిన వాయుగుండం...
అల్పపీడనంగా బలపడి నేడు కొమెరిన్ తీరానికి..
ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు...
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అల్పపీడన ప్రభావం నేడు అక్కడక్కడ వర్షాలు...