లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Sketch: పెళ్లికి రావాలి, పట్టపగలు మత్తుమందు చల్లి రూ. 47 లక్షల క్యాష్, 3/4...
బెంగళూరు/కోలారు: కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ఓ రైతు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు మంచిరేటు వస్తే పొలం అమ్మాలని అనుకున్నారు, అనుకున్నట్లు పొలం రూ. 47 లక్షలకు విక్రయించాడు. మగిలిన పొలంలో ఆ రైతు వ్యవసాయం చేయిస్తున్నారు. పొలం రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో ఆ రైతుకు డబ్బులు మొత్తం వచ్చేసింది. రూ .47 లక్షల డబ్బు, 250 గ్రాముల బంగారు నగలు ఇంట్లోనే పెట్టిన రైతు ఇంట్లో భద్రంగా ఉండాలని భార్యకు చెప్పి పొలం దగ్గరకు వెళ్లాడు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ..
జీడిమెట్ల పరిధిలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలోని చింతల్లో భారీ చోరీ జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు జీడిమెట్ల పోలీస్స్టేషన్లో...