లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Chidambara Rahasyam:
Chidambaram Temple: సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. పృథ్విలింగం(కంచి), ఆకాశలింగం(చిదంబరం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్ని (అరుణాచలం), వాయులింగం(శ్రీకాళహస్తి)లను పంచభూతలింగాలు అంటారు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ పంచభూతలింగాల్లో ఒకటైన చిదంబంరం నుంచే వచ్చింది
విమానశ్రయాన్ని తలదన్నే సౌకర్యాలున్న రైల్వేస్టేషన్..
విమానశ్రయాన్ని తలదన్నే సౌకర్యాలున్న రైల్వేస్టేషన్.. రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ఈ పేరు ఇప్పటివరకూ మీరు పెద్దగా విని ఉండరు. అయితే, ఇది రైల్వే స్టేషన్గా మాత్రమే కాకుండా విలాసవంతమైన, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే స్టేషన్గా మీ ముందుకు రానుంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వసతుల గొప్పతనాన్ని చూస్తే, అందరి కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే, ఈ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టులా ఉంటుందని చెబితే మీరు నమ్మరు. అటువంటి స్టేషన్ గురించి ఈరోజు మేం