లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Edible Oil: వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
మనం వంట చేసుకోవడానికి నూనె వాడతాం. కాసింత ఆయిల్ పోసి కర్రి చేస్తాం. కానీ చిరుతిళ్లు చేయాలంటే నూనె ఎక్కువ కావాలి. పిండి వంటలు చేయగా నూనె మిగులుతుంది. ఈ నూనెను మళ్లీ వాడతారు. అలాగే హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను పదేపదే ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. వాడిన నూనె వాడి తయారైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, లివర్ జబ్బులు, హైపర్టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు
దివ్యాంగులకు విశాఖ శారదాపీఠం సేవలు
దివ్యాంగులకు విశాఖ శారదాపీఠం సేవలు :
విశాఖ జిల్లాలోని భవిత స్కూల్స్ లో ఉన్న దివ్యాంగులకు విశాఖ శ్రీ శారదాపీఠం బృహత్తరమైన సేవా కార్యక్రమాలను చేపట్టింది. గురుదేవా ఛారిటబుల్ ట్రస్టుతో కలిసి ఉచితంగా పోలియో...