లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
యూత్కు కనెక్ట్ అయ్యే నీతో.. బ్రేకప్ ఎలిమెంట్స్తో టీజర్ రిలీజ్!
నూతన నటీనటులు అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ "నీతో". పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. నీతో ట్రైలర్ యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. "మన రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో
థామ్సన్ నుంచి మూడు కొత్త QLED TV లు లాంచ్ అయ్యాయి! ధర &...
| Published: Friday, September 9, 2022, 17:16 [IST] భారత టీవీ మార్కెట్లోని ప్రముఖ బ్రాండ్లలో థామ్సన్ కంపెనీ ఒకటి. ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త మోడల్ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు భారతదేశంలో దాని కొత్త సిరీస్ QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇంకా ఈ సిరీస్ లో మూడు మోడల్ల టీవీ లు వస్తాయి. వీటి సైజుల ప్రకారం