లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన తానేటి వనిత
ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, సబ్ కలెక్టర్ ఆదర్శ్,...
వాహనాల్లో వెనుక సీట్లకు అలారం వ్యవస్థ తప్పనిసరి- సీరియస్ ఆలోచిస్తున్న ప్రభుత్వం
Nitin Gadkari: వాహన తయారీదారులు వెనుక సీట్లకు కూడా సీటు బెల్ట్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం అన్ని వాహన తయారీదారులు సీట్ బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి. కానీ అది ముందు సీట్లకు మాత్రమే పరిమితమైంది. "సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించినందున, వాహనాలలో వెనుక సీట్లకు కూడా సీట్ బెల్ట్ బీప్ సిస్టమ్ ఉంటుందని