లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
UPI Payments: భారీగా పెరిగిన యూపీఐ పేమెంట్స్.. ఆగస్టులో రూ. 10.72 లక్షల కోట్ల...
యూపీఐ యాప్స్.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) 2016 సంవత్సరంలో ప్రారంభిచారు. ప్రతి ఒక్కరి ఫోన్ లో Paytm లేక Phonepe లేక Google Pay లేక BHIM UPI లేక అమెజాన్ పే ఉంటున్నాయి. కొద్దరి వద్ద అన్ని యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. వీధి వ్యాపారులు కూడా UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు తీసుకుంటున్నారు. దేశంలో క్రమంగా యూపీఐ పేమెంట్స్ పెరుగుతున్నాయి. With UPI, make assured secure payments that are instant, simple
అలర్ట్! ఈ తేదీల్లో ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు, ఇంకొన్ని దారి మళ్లింపు –...
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో నేటి నుంచి కొన్ని తేదీల్లో రైళ్ల రాకపోకల విషయంలో భారీ మార్పులు జరగనున్నాయి. నిర్దేశిత మార్గంలో రైలు పట్టాల మరమ్మతులు, కొత్త పట్టాల నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఆదివారం వెల్లడించారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో లఖోలి - రాయపూర్